











Recent Activities
నేడు తేది : 30-11-2024, శనివారం,
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో DOSOFY Ice Cream Shop ను ప్రారంభించిన, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
తేది 06-12-2024, శుక్రవారం
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని, రేకుర్తిలో డా.బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని… అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
నేడు తేది :- 07/12/2024 శనివారం రోజున డిసిసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ముఖ్య కోఆర్డినేటర్ పాల్గొన్న మాజీ మంత్రివర్యులు గౌ.శ్రీ.ఎ.ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు,కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ.పురుమల్ల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు…
ఇట్టి కార్యక్రమంలో.. ఆరెపల్లి మోహన్ గారు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాం రెడ్డి రాం రెడ్డి, బ్లాక్ కాాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
నేడు తేది : 02-04-2025, బుధవారం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
భారతరాజ్యాంగం పట్ల ఢిల్లీ పార్లమెంటులో…. అనుచిత వాఖ్యలను ఖండిస్తూ….
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ…
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ రూరల్ మండలంలోని… జూబ్లీనగర్ గ్రామంలో…. కరీంనగర్ సుడా చైర్మన్ శ్రీ కొమటి రెడ్డి నరేందర్ రెడ్డి గారు, MLC అభ్యర్థి శ్రీ వుట్కూరి నరేంధర్ రెడ్డి (ఆల్ఫోర్స్) గారు మరియు రూరల్ మండల కో-ఆర్డినేటర్ మామిడి అనిల్ గార్లతో.. కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర తీయడంతో పాటు… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో… చేసిన, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసి.. అనంతరం జాతీయ పథాకాన్ని ఎగురవేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఈ సందర్భంగా… ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగం అనేది నైతిక విలువలు మరియు దేశ భద్రత ప్రజల హక్కులను కల్పించేలా నిర్మించినదని… దాన్ని అవమానించేలా మాట్లాడడం సభబు కాదని, దేనికి ఉండే విలువ దానికి తప్పక ఉంటుంది… అంతే కానీ… ఒక్కదాన్ని తగ్గించి మరోదాన్ని చూపించడం సరియైన పద్ధతి కాదని అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పని చేసిన అది ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఉంటుందే తప్పించి వేరే ఏ ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ… అని తెలియజేసారు.
ఇట్టి కార్యక్రమంలో… బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంరెడ్డి రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సుదర్శన్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
రెండవ రోజు (2)
నేడు తేది : 03-04-2025, గురువారం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
భారతరాజ్యాంగం పట్ల ఢిల్లీ పార్లమెంటులో…. అనుచిత వాఖ్యలను ఖండిస్తూ….
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ…
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ రూరల్ మండలంలోని, నగునూర్ గ్రామంలో కరీంనగర్ సుడా చైర్మన్ శ్రీ కొమటి రెడ్డి నరేంధర్ రెడ్డి గారితో కలిసి, పాదయాత్ర చేస్తూ… ప్రజలను కలుస్తూ… వారి సమస్యలను తెలుసుకుంటూ, గాంధీజి, అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమౌతుందని తెలుపుతూ….. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో… చేసిన, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఇట్టి కార్యక్రమంలో… బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాం రెడ్డి రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు శేఖర్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
మూడవ రోజు (3)
నేడు తేది : 04-04-2025, శుక్రవారం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
భారతరాజ్యాంగం పట్ల ఢిల్లీ పార్లమెంటులో…. అనుచిత వాఖ్యలను ఖండిస్తూ….
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ…
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ రూరల్ మండలంలోని, చమనపల్లి గ్రామంలో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు వాసంపల్లి వాసు గార్లతో కలిసి పాదయాత్ర చేస్తూ.. ప్రజలను కలుస్తూ… వారి సమస్యలను తెలుసుకుంటూ, గాంధీజి, అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమౌతుందని తెలుపుతూ….. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో… చేసిన, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
అనంతరం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించి తరువాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు బ్రెడ్ ప్యాకెట్స్ పింపిణీ చేసినారు…
ఇట్టి కార్యక్రమంలో… బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాం రెడ్డి రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దీకొండ శంకరయ్య ,వివిధ గ్రామాల అధ్యక్షులు,కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు,మహిళామణులు, గ్రామశాఖ నాయకులు జగ్గని కనకయ్య, గంగయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దీకొండ గంగయ్య, దొమ్మటి అశోక్ వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
నేడు తేది: 25-12-2024, బుధవారం
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఇరుకుల్ల గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఇట్టి కార్యక్రమంలో… కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రైస్తవ సోదర, సోదరీమణులు, ఇరుకుల్ల మరియు దూర్శెడ్ గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది.
నేడు తేది: 25-12-2024, బుధవారం
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, శుభాష్ నగర్ చర్చ్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఇట్టి కార్యక్రమంలో… కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాస్టర్లు, క్రైస్తవ సోదర, సోదరీమణులు మరియు చర్చ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
నేడు తేది : 30-11-2024, శనివారం,
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో DOSOFY Ice Cream Shop ను ప్రారంభించిన, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
తేది 06-12-2024, శుక్రవారం
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని, రేకుర్తిలో డా.బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని… అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
నేడు తేది :- 07/12/2024 శనివారం రోజున డిసిసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ముఖ్య కోఆర్డినేటర్ పాల్గొన్న మాజీ మంత్రివర్యులు గౌ.శ్రీ.ఎ.ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు,కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ.పురుమల్ల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు…
ఇట్టి కార్యక్రమంలో.. ఆరెపల్లి మోహన్ గారు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాం రెడ్డి రాం రెడ్డి, బ్లాక్ కాాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
నేడు తేది : 02-04-2025, బుధవారం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
భారతరాజ్యాంగం పట్ల ఢిల్లీ పార్లమెంటులో…. అనుచిత వాఖ్యలను ఖండిస్తూ….
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ…
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ రూరల్ మండలంలోని… జూబ్లీనగర్ గ్రామంలో…. కరీంనగర్ సుడా చైర్మన్ శ్రీ కొమటి రెడ్డి నరేందర్ రెడ్డి గారు, MLC అభ్యర్థి శ్రీ వుట్కూరి నరేంధర్ రెడ్డి (ఆల్ఫోర్స్) గారు మరియు రూరల్ మండల కో-ఆర్డినేటర్ మామిడి అనిల్ గార్లతో.. కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర తీయడంతో పాటు… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో… చేసిన, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసి.. అనంతరం జాతీయ పథాకాన్ని ఎగురవేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఈ సందర్భంగా… ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగం అనేది నైతిక విలువలు మరియు దేశ భద్రత ప్రజల హక్కులను కల్పించేలా నిర్మించినదని… దాన్ని అవమానించేలా మాట్లాడడం సభబు కాదని, దేనికి ఉండే విలువ దానికి తప్పక ఉంటుంది… అంతే కానీ… ఒక్కదాన్ని తగ్గించి మరోదాన్ని చూపించడం సరియైన పద్ధతి కాదని అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పని చేసిన అది ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఉంటుందే తప్పించి వేరే ఏ ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ… అని తెలియజేసారు.
ఇట్టి కార్యక్రమంలో… బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంరెడ్డి రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సుదర్శన్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
రెండవ రోజు (2)
నేడు తేది : 03-04-2025, గురువారం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
భారతరాజ్యాంగం పట్ల ఢిల్లీ పార్లమెంటులో…. అనుచిత వాఖ్యలను ఖండిస్తూ….
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ…
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ రూరల్ మండలంలోని, నగునూర్ గ్రామంలో కరీంనగర్ సుడా చైర్మన్ శ్రీ కొమటి రెడ్డి నరేంధర్ రెడ్డి గారితో కలిసి, పాదయాత్ర చేస్తూ… ప్రజలను కలుస్తూ… వారి సమస్యలను తెలుసుకుంటూ, గాంధీజి, అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమౌతుందని తెలుపుతూ….. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో… చేసిన, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఇట్టి కార్యక్రమంలో… బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాం రెడ్డి రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు శేఖర్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
మూడవ రోజు (3)
నేడు తేది : 04-04-2025, శుక్రవారం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
భారతరాజ్యాంగం పట్ల ఢిల్లీ పార్లమెంటులో…. అనుచిత వాఖ్యలను ఖండిస్తూ….
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ…
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ రూరల్ మండలంలోని, చమనపల్లి గ్రామంలో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు వాసంపల్లి వాసు గార్లతో కలిసి పాదయాత్ర చేస్తూ.. ప్రజలను కలుస్తూ… వారి సమస్యలను తెలుసుకుంటూ, గాంధీజి, అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమౌతుందని తెలుపుతూ….. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో… చేసిన, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
అనంతరం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించి తరువాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు బ్రెడ్ ప్యాకెట్స్ పింపిణీ చేసినారు…
ఇట్టి కార్యక్రమంలో… బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాం రెడ్డి రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దీకొండ శంకరయ్య ,వివిధ గ్రామాల అధ్యక్షులు,కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు,మహిళామణులు, గ్రామశాఖ నాయకులు జగ్గని కనకయ్య, గంగయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దీకొండ గంగయ్య, దొమ్మటి అశోక్ వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
నేడు తేది : 02-04-2025, బుధవారం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
భారతరాజ్యాంగం పట్ల ఢిల్లీ పార్లమెంటులో…. అనుచిత వాఖ్యలను ఖండిస్తూ….
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ…
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ రూరల్ మండలంలోని… జూబ్లీనగర్ గ్రామంలో…. కరీంనగర్ సుడా చైర్మన్ శ్రీ కొమటి రెడ్డి నరేందర్ రెడ్డి గారు, MLC అభ్యర్థి శ్రీ వుట్కూరి నరేంధర్ రెడ్డి (ఆల్ఫోర్స్) గారు మరియు రూరల్ మండల కో-ఆర్డినేటర్ మామిడి అనిల్ గార్లతో.. కలిసి పెద్ద ఎత్తున పాదయాత్ర తీయడంతో పాటు… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో… చేసిన, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసి.. అనంతరం జాతీయ పథాకాన్ని ఎగురవేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఈ సందర్భంగా… ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగం అనేది నైతిక విలువలు మరియు దేశ భద్రత ప్రజల హక్కులను కల్పించేలా నిర్మించినదని… దాన్ని అవమానించేలా మాట్లాడడం సభబు కాదని, దేనికి ఉండే విలువ దానికి తప్పక ఉంటుంది… అంతే కానీ… ఒక్కదాన్ని తగ్గించి మరోదాన్ని చూపించడం సరియైన పద్ధతి కాదని అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పని చేసిన అది ప్రజలకు, రాష్ట్రానికి ఉపయోగపడేలాగా ఉంటుందే తప్పించి వేరే ఏ ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని, దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ… అని తెలియజేసారు.
ఇట్టి కార్యక్రమంలో… బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంరెడ్డి రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సుదర్శన్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
రెండవ రోజు (2)
నేడు తేది : 03-04-2025, గురువారం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
భారతరాజ్యాంగం పట్ల ఢిల్లీ పార్లమెంటులో…. అనుచిత వాఖ్యలను ఖండిస్తూ….
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ…
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ రూరల్ మండలంలోని, నగునూర్ గ్రామంలో కరీంనగర్ సుడా చైర్మన్ శ్రీ కొమటి రెడ్డి నరేంధర్ రెడ్డి గారితో కలిసి, పాదయాత్ర చేస్తూ… ప్రజలను కలుస్తూ… వారి సమస్యలను తెలుసుకుంటూ, గాంధీజి, అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమౌతుందని తెలుపుతూ….. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో… చేసిన, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఇట్టి కార్యక్రమంలో… బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాం రెడ్డి రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు శేఖర్, వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
మూడవ రోజు (3)
నేడు తేది : 04-04-2025, శుక్రవారం
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
భారతరాజ్యాంగం పట్ల ఢిల్లీ పార్లమెంటులో…. అనుచిత వాఖ్యలను ఖండిస్తూ….
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.. రాజ్యాంగ పరిరక్షణ యాత్రను అనుసరిస్తూ…
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ రూరల్ మండలంలోని, చమనపల్లి గ్రామంలో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు వాసంపల్లి వాసు గార్లతో కలిసి పాదయాత్ర చేస్తూ.. ప్రజలను కలుస్తూ… వారి సమస్యలను తెలుసుకుంటూ, గాంధీజి, అంబేద్కర్ ఆశయాలు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమౌతుందని తెలుపుతూ….. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 16 నెలల్లో… చేసిన, ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలియజేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
అనంతరం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించి తరువాత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు బ్రెడ్ ప్యాకెట్స్ పింపిణీ చేసినారు…
ఇట్టి కార్యక్రమంలో… బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాం రెడ్డి రాం రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దీకొండ శంకరయ్య ,వివిధ గ్రామాల అధ్యక్షులు,కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు,మహిళామణులు, గ్రామశాఖ నాయకులు జగ్గని కనకయ్య, గంగయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, దీకొండ గంగయ్య, దొమ్మటి అశోక్ వివిధ గ్రామాల అధ్యక్షులు, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
నేడు తేది: 25-12-2024, బుధవారం
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఇరుకుల్ల గ్రామంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఇట్టి కార్యక్రమంలో… కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రైస్తవ సోదర, సోదరీమణులు, ఇరుకుల్ల మరియు దూర్శెడ్ గ్రామాల ప్రజలు పాల్గొనడం జరిగింది.
నేడు తేది: 25-12-2024, బుధవారం
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం, శుభాష్ నగర్ చర్చ్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
ఇట్టి కార్యక్రమంలో… కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాస్టర్లు, క్రైస్తవ సోదర, సోదరీమణులు మరియు చర్చ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
నేడు తేది : 30-11-2024, శనివారం,
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో DOSOFY Ice Cream Shop ను ప్రారంభించిన, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
తేది 06-12-2024, శుక్రవారం
నేడు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని, రేకుర్తిలో డా.బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని… అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ పురుమల్ల శ్రీనివాస్ గారు
నేడు తేది :- 07/12/2024 శనివారం రోజున డిసిసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ముఖ్య కోఆర్డినేటర్ పాల్గొన్న మాజీ మంత్రివర్యులు గౌ.శ్రీ.ఎ.ఇంద్రకరణ్ రెడ్డి గారు మరియు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు,కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ.పురుమల్ల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు…
ఇట్టి కార్యక్రమంలో.. ఆరెపల్లి మోహన్ గారు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు కాం రెడ్డి రాం రెడ్డి, బ్లాక్ కాాంగ్రెస్ అధ్యక్షులు సాయిని తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

About Srinivas Garu
పేరు పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న బొమ్మకల్ గ్రామానికి గత 20 సంవత్సరాలుగా ఉప-సర్పంచ్, సర్పంచ్ గా చేస్తూ అభివృద్దిని చూపిస్తూ ప్రజల నుండి మంచి పేరును పొందుతున్నారు...
వీరు 10/10/1973 లో బొమ్మకల్ గ్రామంలో పురుమల్ల మల్లవ్వ – హన్మంతులకు 6వ సంతానంగా జన్మించారు. వీరిది ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. బొమ్మకల్, దుర్షెడ్ మరియు కరీంనగర్ లో విద్యాభ్యాసం పూర్తి చేసి, యుక్త వయస్సుకు వచ్చే సరికి అతని గ్రామం పైన దృష్టి సారించారు. సామాజిక కార్యకర్తగా వీరి రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు.
ఇతని కృషిని పట్టుదలను చూసి గ్రామ ప్రజలు ఇతనే తమ గ్రామ నాయకుడిగా ఉండాలని 2001 - 2006 వరకు ఉపసర్పంచ్ గా ఎన్నుకున్న వార్డు సభ్యులు మరి�
Read more..Gallery









